ETV Bharat / state

సారథిపై చిన్న చూపు... వేసవిలోనూ వేడి నీరు

అధిక ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు మంచినీరు లభించడం లేదు. ఎండన బడి వస్తే వేడి నీరుతో గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

author img

By

Published : May 5, 2019, 5:51 PM IST

వేడి నీరు తాగుతున్న డ్రైవర్
వేసవిలోనూ వేడీ నీరు
ఆర్టీసీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు అందిచండంలో అలసత్వం నెలకొంటుంది. మండే ఎండల్లోనూ విధులు నిర్వర్తించి గొంతు కడుపు కుందామంటే మంచినీరు లభించడం లేదు. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలో ఆర్టీసీ డ్రైవర్లు.. కండక్టర్లు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఫ్రిజ్ పని చేయనందున వారికి వేడి నీరే దిక్కువుతోంది. అనేక పర్యాయములు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు చెప్పిన స్పందన శూన్యం. ఇప్పటికైనా వేసవిలో చల్లని తాగు నీటిని అందించాలని డ్రైవర్లు కోరుతున్నారు.

వేసవిలోనూ వేడీ నీరు
ఆర్టీసీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు అందిచండంలో అలసత్వం నెలకొంటుంది. మండే ఎండల్లోనూ విధులు నిర్వర్తించి గొంతు కడుపు కుందామంటే మంచినీరు లభించడం లేదు. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలో ఆర్టీసీ డ్రైవర్లు.. కండక్టర్లు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఫ్రిజ్ పని చేయనందున వారికి వేడి నీరే దిక్కువుతోంది. అనేక పర్యాయములు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు చెప్పిన స్పందన శూన్యం. ఇప్పటికైనా వేసవిలో చల్లని తాగు నీటిని అందించాలని డ్రైవర్లు కోరుతున్నారు.
ap_vsp_11_05_heavy_heat_day_av_R54 రిపోర్టర్: ఆదిత్య పవన్ ( ) విశాఖ లో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉషోగ్రత 42 సెంటిగ్రేడ్ ఉండడంతో విపరీతమైన ఎండ తీవ్రత కనిపించింది.దీనితో రోడ్లపై జన సంచారం తక్కువ కనిపించింది. తుఫాన్ అనంతరం వాతావరణ మార్పులు వల్ల ఉక్కపోత ,తీవ్ర వేడిమి ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.