కడప జిల్లా మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పురపాలక కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పురపాలక సిబ్బంది సచివాలయ వాలంటీర్లతో కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: