ETV Bharat / state

వేలంలో రూ.41 కోట్లు పలికిన ఒంగోలు గిత్త - సీఎం చంద్రబాబు హర్షం - CHANDRABAU TWEET ON ONGOLE GITTA

ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తా చాటిందన్న సీఎం చంద్రబాబు - ఒంగోలు గిత్తలను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి

CM Chandrabau Tweet On Ongole Gitta Rate in international Market
CM Chandrabau Tweet On Ongole Gitta Rate in international Market (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 10:39 PM IST

CM Chandrabau Tweet On Ongole Gitta Rate in international Market: ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తాను చాటిందని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ. 41కోట్ల రూపాయలు పలకడం శుభపరిణామమని అన్నారు. ఒంగోలు గిత్తలు బలం, ఓర్పుకు ప్రసిద్ధి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు గిత్తల జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోందని ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది.

"ఒంగోలు గిత్త"కు 17లక్షల అప్పు - కడుపునిండా తిండి లేక మనుగడకే ముప్పు

CM Chandrabau Tweet On Ongole Gitta Rate in international Market: ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తాను చాటిందని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ. 41కోట్ల రూపాయలు పలకడం శుభపరిణామమని అన్నారు. ఒంగోలు గిత్తలు బలం, ఓర్పుకు ప్రసిద్ధి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు గిత్తల జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోందని ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది.

"ఒంగోలు గిత్త"కు 17లక్షల అప్పు - కడుపునిండా తిండి లేక మనుగడకే ముప్పు

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.