ETV Bharat / state

ఔరా..! ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్ వద్దు, మట్టి గణేశుడే ముద్దంటూ..యువతలో సాజిక చైతన్యం వెల్లువిరుస్తోంది. కడప జిల్లాల రైల్వే కోడూరు కు చెందిన ఓ ఔత్సాహికుడు ఓ అడుగు ముందుకేసి అందరికంటే మేలైన పర్యావరణహితమైన వినాయకులను తయారు చేస్తూ, ఔరా అనిపిస్తున్నాడు.

author img

By

Published : Aug 30, 2019, 3:24 PM IST

ఔరా..! ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా
ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

నీళ్లలో తొందరగా కరుగేలా కాగితాలు, మైదాపిండి, ఆలుగడ్డలతో పర్యావరణహిత వినాయకులను తయారు చేస్తున్నారు..కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన సుబ్రమణ్యం. 1 నుంచి 15అడుగుల ఎత్తున,తేలికపాటి బరువు ఉండేలా ఈ ప్రతిమలుతీర్చిదిద్దాడు. అంతే, కాదు సహజమైన రంగులు వేసి, ఔరా అనిపిస్తున్నాడు. 11రోజుల పాటు పూజ చేసి, నిమజ్జనంతో పర్యావరణాన్ని పాడుచేయడం మంచిది కాదని, సబ్రహ్మణ్యం తయారు చేస్తున్న విగ్రహాలతో మేలు, ఆశీర్వాదం లభిస్తుందని స్థానికులు అంటున్నారు.

ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

నీళ్లలో తొందరగా కరుగేలా కాగితాలు, మైదాపిండి, ఆలుగడ్డలతో పర్యావరణహిత వినాయకులను తయారు చేస్తున్నారు..కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన సుబ్రమణ్యం. 1 నుంచి 15అడుగుల ఎత్తున,తేలికపాటి బరువు ఉండేలా ఈ ప్రతిమలుతీర్చిదిద్దాడు. అంతే, కాదు సహజమైన రంగులు వేసి, ఔరా అనిపిస్తున్నాడు. 11రోజుల పాటు పూజ చేసి, నిమజ్జనంతో పర్యావరణాన్ని పాడుచేయడం మంచిది కాదని, సబ్రహ్మణ్యం తయారు చేస్తున్న విగ్రహాలతో మేలు, ఆశీర్వాదం లభిస్తుందని స్థానికులు అంటున్నారు.

ఇదీ చూడండి

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌..

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_34_11_no_poling_p v raju_av_c4 సర్ విజువల్స్ ftp ద్వారా పంపించాను. తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం భీమవరపు కోట లో ఇప్పటికి పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎం లు పనిచేయక పోవడంతో ఇబ్బందులు వచ్చాయి. ఓటర్లు మాత్రం ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. దీంతో ఇబ్బంది పడుతూ అదుకారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.