ETV Bharat / state

రాజంపేట డిగ్రీ కళాశాలలో 'ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు'

author img

By

Published : Mar 16, 2020, 6:52 PM IST

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఎన్​సీసీలో చేరి ఉత్తమ పౌరులుగా ఎదగాలని, సమాజాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.

రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఘనంగా ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు'
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఘనంగా ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు'
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఘనంగా ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు'

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య, ఎన్​సీసీ అధికారి మేజర్ విజయ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రమశిక్షణకు నిదర్శనమే ఎన్​సీసీ విద్యార్థులన్నారు. విద్యార్థులు ఎన్​సీసీలో చేరి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. సమాజ సేవలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యులు కావాలని విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి కడప జిల్లా ఏకగ్రీవం.. ఏకపక్షం

రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఘనంగా ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు'

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య, ఎన్​సీసీ అధికారి మేజర్ విజయ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రమశిక్షణకు నిదర్శనమే ఎన్​సీసీ విద్యార్థులన్నారు. విద్యార్థులు ఎన్​సీసీలో చేరి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. సమాజ సేవలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యులు కావాలని విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి కడప జిల్లా ఏకగ్రీవం.. ఏకపక్షం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.