ETV Bharat / state

'పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి' - muslim people candel rally for opposing nrc bill in kadapa

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలోని ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శించారు.  రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

muslim people candel rally for opposing nrc bill in kadapa
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Jan 20, 2020, 12:04 AM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో ఆదివారం రాత్రి ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తానా నుంచి గాంధీ బజార్ మీదుగా నేతాజీ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మైనార్టీ నేతలు, సీపీఐ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యతిరేకించినా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతుందన్నారు. కేంద్రం దిగివచ్చి చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మైనార్టీ నాయకుడు బషీర్, సీపీఐ నాయకులు విశ్వనాథ శ్రీనివాసులు, ఝాన్సీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు'

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో ఆదివారం రాత్రి ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తానా నుంచి గాంధీ బజార్ మీదుగా నేతాజీ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మైనార్టీ నేతలు, సీపీఐ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యతిరేకించినా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతుందన్నారు. కేంద్రం దిగివచ్చి చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మైనార్టీ నాయకుడు బషీర్, సీపీఐ నాయకులు విశ్వనాథ శ్రీనివాసులు, ఝాన్సీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు'

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరులు కలిసి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల నిర్వహించారు పట్టణంలోని తానా నుంచి గాంధీ బజార్ కంసలి వీధి గాలివీడు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ నేతాజీ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ కొనసాగింది నేతాజీ కూడలిలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టి మైనార్టీ నేతలు సిపిఐ నాయకులు ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది అన్నారు రాష్ట్రాలు వ్యతిరేకించినా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ కులాలు మతాల మధ్య విద్వేషాలు కేంద్రం దిగివచ్చి చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మైనార్టీ నాయకుడు బషీర్ సిపి నాయకులు విశ్వనాథ శ్రీనివాసులు ఝాన్సీ లు పేర్కొన్నారు ర్యాలీ ని పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు


Body:ఓన్లీ vishwas


Conclusion:ఓన్లీ విజువల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.