ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు '

author img

By

Published : Jun 8, 2020, 4:31 PM IST

కరోనా కేసుల పెరుగుదలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా డీఎస్పీ తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Lockdown Rules is very strict said to rajampeta DSP  in rajampeta kadapa district
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు '

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరించారు. లాక్​డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. సడలింపు ఇచ్చారు కదా.. అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తి నివారణను సహకరించాలని కోరారు.

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరించారు. లాక్​డౌన్ సడలింపులతో కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. సడలింపు ఇచ్చారు కదా.. అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తి నివారణను సహకరించాలని కోరారు.

ఇదీచదవండి

ఏడాదిలోనే హామీలన్నీ నెరవేర్చాం: మంత్రి బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.