ETV Bharat / state

పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము

కడప జిల్లా రాజంపేట మండలంలోని పుల్లంపేటని పుల్లంగేరు పొంగి పొర్లింది. ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా వరద నీరు చేరింది.

author img

By

Published : Aug 20, 2019, 9:41 PM IST

పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము..
పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము..

కడప జిల్లా పుల్లంపేటలో పుల్లంగేరు వాగు జల కళ సంతరించుకుంది. తిరుమల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురిసిన కారణంగా.. ఆ నీరంతా దిగువ ప్రాంతమైన పుల్లంగేరుకు చేరుకుంది. నీరు మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తే రాజంపేటలోని పోలి చెరువుకు చేరుతుంది. వర్షాలు పడకపోయినా పుల్లంగేరు పారడం వల్ల భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు సంతోషిస్తున్నారు. ఐదేళ్లుగా ఇంతటి ప్రవాహాన్ని చూడలేదని చెప్పారు.

పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము..

కడప జిల్లా పుల్లంపేటలో పుల్లంగేరు వాగు జల కళ సంతరించుకుంది. తిరుమల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురిసిన కారణంగా.. ఆ నీరంతా దిగువ ప్రాంతమైన పుల్లంగేరుకు చేరుకుంది. నీరు మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తే రాజంపేటలోని పోలి చెరువుకు చేరుతుంది. వర్షాలు పడకపోయినా పుల్లంగేరు పారడం వల్ల భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు సంతోషిస్తున్నారు. ఐదేళ్లుగా ఇంతటి ప్రవాహాన్ని చూడలేదని చెప్పారు.

ఇదీ చూడండి

ప్రమోషన్ల కోసం పీఎఫ్ ఉద్యోగుల నిరసన

Intro:గంజాయిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలవరం డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపారు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం విలేకరులతో మాట్లాడారు విశాఖపట్నం జిల్లా దారకొండ నుంచి ఖమ్మం జిల్లా కొనిజర్ల కు 160 ఐదు కిలోల గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు ప్లాస్టిక్ కుర్చీలు పేరుతో మినీ వ్యాన్ ద్వారా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు వీరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని డిఎస్పీ తెలిపారు స్వాధీనం చేసుకున్న గంజాయి వాహనం విలువ రూ 12 లక్షలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ నరసింహ మూర్తి ఇ ఎస్ ఐ సాదిక్ పాల్గొన్నారు


Body:పోలవరం ప్రసాద్


Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.