ETV Bharat / state

ఇడుపులపాయ ట్రిపుల్​​ ఐటీని వణికిస్తోన్న జ్వరాలు - latest news of idupulapaya

ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజుకు 200 నుంచి 300 మంది బాధితులు వస్తున్నారు.

ఇడుపులపాయ త్రిబుల్​ ఐటీని వణికిస్తున్న జ్వరాలు
author img

By

Published : Nov 5, 2019, 11:11 AM IST

Updated : Nov 5, 2019, 11:47 AM IST

ఇడుపులపాయ త్రిబుల్​ ఐటీని వణికిస్తున్న జ్వరాలు

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అస్వస్థతకు గురై ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి 30 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ట్రిపుల్​ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజుకు 200 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పరిసరాలు బాగాలేక... దోమలు ఎక్కువగా ఉంటున్నాయని, మంచి నీరు శుభ్రంగా లేనందున జ్వరాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్​ ఐటీలో మొత్తం 9 వేల మంది చదువుతున్నారు. ఆస్పత్రిలో దాదాపు అన్ని వార్డుల్లో జ్వర పీడిత విద్యార్థులు కనిపిస్తున్నారు. వీరిలో పలువురికి మలేరియా, టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.

ఇడుపులపాయ త్రిబుల్​ ఐటీని వణికిస్తున్న జ్వరాలు

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అస్వస్థతకు గురై ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి 30 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ట్రిపుల్​ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజుకు 200 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పరిసరాలు బాగాలేక... దోమలు ఎక్కువగా ఉంటున్నాయని, మంచి నీరు శుభ్రంగా లేనందున జ్వరాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్​ ఐటీలో మొత్తం 9 వేల మంది చదువుతున్నారు. ఆస్పత్రిలో దాదాపు అన్ని వార్డుల్లో జ్వర పీడిత విద్యార్థులు కనిపిస్తున్నారు. వీరిలో పలువురికి మలేరియా, టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.

ఇదీ చదవండి

మనసుకు హత్తుకునేలా.. మది మురిసేలా..

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఇడుపులపాయ ఒంగోల్ త్రిబుల్ ఐటీ లా జ్వర లా బారినపడి విద్యార్థులు అల్లాడుతున్నారు. కొంతమంది అస్వస్థకు గురికాగా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి 30 మంది ఇది వారి ఇళ్లకు వెళ్లిపోయారు త్రిబుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజుకు 200 నుండి 300 మంది పేషంట్ లు వస్తున్నారు ఇది ఎందుకు వస్తున్నాయ్ అంటే ఇక్కడ పరిసరాలు బాగాలేవు చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి ఇ దోమకాటు వలన వాటర్ సరిగా లేకపోవడం విద్యార్థులు అంటున్నారు. ఫిల్టర్ వాటర్ సరిగా రావడం లేదు.అది ఒక సమస్య వైరల్ ఫీవర్ వస్తున్నాయి. మేము విద్యార్థులకు కు రక్త పరీక్షలు చేసి అది మలేరియా టైఫాయిడ్ పరీక్షలు చేసి . మేము ఇక్కడే విద్యార్థులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్లకు తగ్గకపోతే కడప రిమ్స్ కు రిఫర్ చేస్తాం డాక్టర్ అసం అలీ అన్నారు .మేము సాధ్యమైనంత విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే వాళ్ల సొంత ఊరికి పంపిస్తాం విద్యార్థులకు వారికి సౌకర్యం కల్పిస్తామని డాక్టర్లు అంటున్నారు.ఇడుపులపాయ ఒంగోలు త్రిబుల్ ఐటీ లో కలిపి మొత్తం 9 వేల మంది చదువుతున్నారు. ఆస్పత్రిలో దాదాపు అన్ని వార్డుల్లో జ్వర పీడిత విద్యార్థులు కనిపిస్తున్నారు. వీరిలో పలువురికి మలేరియా టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ఆసుపత్రిలో మందుల సిబ్బంది డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.డాక్టర్లకు షిఫ్టు ఉండడంతో ఫలితంగా విద్యార్థులకు అందడం లేదు.అక్టోబర్ నెలలో కేటాయించిన రెండు లక్షలు నిధులు 15 రోజులకే సరిపోయి నాయని వైద్యులు చెపుతున్నారు. త్రిబుల్ ఐటీ లు శేషాచల కొండల దిగువున ఉన్నాయని దీంతో దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాయని దాన్ని ప్రభావం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఫలితంగా విద్యార్థులు జ్వరాలు పడుతున్నారు త్రిబుల్ ఐటీ విద్యార్థులకు జ్వర తీవ్రత ఉన్న వాస్తవమేనని వైద్యాధికారులు హసన్ అలీ, ఆశ ,తెలిపారు
BYTE 1 హసన్ అలీ డాక్టర్ ఆర్కే వ్యాలీ 2 సతీష్ - బీటెక్ విద్యార్థి 3 ఆశ -డాక్టర్ ఆర్కె వ్యాలీ ఇడుపులపాయ
Last Updated : Nov 5, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.