ETV Bharat / state

'మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం'

author img

By

Published : May 18, 2020, 6:36 PM IST

విద్యుత్ ధరల పెంపును నిరసిస్తూ.. వామపక్షాలు కడప జిల్లా రైల్వేకోడూరులో నిరసన తెలిపాయి. చార్టీలు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై ప్రభుత్వం పెనుభారం మోపిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi,cpm party members dharna in  kadapa dst about increasing of poewerbill chargers
cpi,cpm party members dharna in kadapa dst about increasing of poewerbill chargers

విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ, ఆధ్వర్యంలో కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యుత్ సబ్​ స్టేషన్​ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల పైన ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారం వేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ, ఆధ్వర్యంలో కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యుత్ సబ్​ స్టేషన్​ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల పైన ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారం వేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి ఎమ్మెల్సీగా ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.