ETV Bharat / state

'రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాదే అధికారం'

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రానుందని, ఆ దిశగా పార్టీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు.

author img

By

Published : Sep 15, 2019, 10:21 AM IST

భాజపా
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాదే అధికారం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ , గొర్రె శ్రీ‌నివాసులు త‌న అనుచ‌రులతో కలిసి భాజపాలో చేరారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్​, రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎంపీ సీఎం ర‌మేష్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశానికి, రాష్ట్రానికి భాజపానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోందని సత్యకుమార్​ చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాదే అధికారం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ , గొర్రె శ్రీ‌నివాసులు త‌న అనుచ‌రులతో కలిసి భాజపాలో చేరారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్​, రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎంపీ సీఎం ర‌మేష్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశానికి, రాష్ట్రానికి భాజపానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోందని సత్యకుమార్​ చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి.

రాజంపేటలో ముసుగు దొంగల హల్​చల్​

Intro:ap_tpg_31_14_dogbite_avb_ap10090.

యాంకర్.... నరసాపురంలో పిచ్చికుక్క స్వైర విహారం పలువురికి గాయాలు


Body:వాయిస్ ఓవర్.... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్నం లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 15 మందిని గాయపరిచింది వారిని వైద్యం కోసం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు వీరికి వైద్యులు రాబిస్ ఇంజక్షన్ వేశారు


Conclusion:బైట్...పీఎం సత్యవేణి, పురపాలక కమిషనర్, నరసాపురం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.