ఒంటరి మహిళలే లక్ష్యంగా బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్న నలుగురిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి, మైదుకూరు, కడప, రాజంపేట ప్రాంతాల్లో వీరిపై కేసులు నమోదైనట్టు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల్లో శివకల్యాణ్రెడ్డి, షేక్ షామీర్తో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారని వివరించారు. వారి వద్ద 81 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, బ్యాటరీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండీ.. విషాదం: రెండేళ్ల కుమారైతో సహా నిండు గర్భిణి ఆత్మహత్య