ETV Bharat / state

కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఏడు నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 29, 2019, 4:26 PM IST

ఆశా వర్కర్లు ఆందోళన
ఆశా వర్కర్లు ఆందోళన

కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. పనితోపాటు రాజకీయంగా ఒత్తిడి ఎక్కువైందని... ప్రతీ సర్వేకు తమను ఉపయోగించుకుంటున్నారని ఆశా వర్కర్లు తెలిపారు. పెండింగ్​లో ఉన్న 7 నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి... దేశభక్తి సినిమాలకు కేరాఫ్​గా మారిన విక్కీ కౌశల్​​

ఆశా వర్కర్లు ఆందోళన

కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. పనితోపాటు రాజకీయంగా ఒత్తిడి ఎక్కువైందని... ప్రతీ సర్వేకు తమను ఉపయోగించుకుంటున్నారని ఆశా వర్కర్లు తెలిపారు. పెండింగ్​లో ఉన్న 7 నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి... దేశభక్తి సినిమాలకు కేరాఫ్​గా మారిన విక్కీ కౌశల్​​

Intro:Ap_vsp_76_29_edateripileni_vaana_manyam_av_ap10082

శివ. పాడేరు

యాంకర్: విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది మన్యంలో ప్రధాన నది మత్స్య గడ్డ పొంగి ప్రవహిస్తుంది ఎడతెరిపిలేని వర్షం తో చాలా చోట్ల నారుమళ్ళు నీటమునిగాయి కొండ దిగువున పల్లపు పంట పొలాలు నీటితో నిండి ఉన్నాయి రైతులు వరి నాట్లు పనిలో నిమగ్నమై ఉన్నారు గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎజెన్సీ మొత్తంగా ముంచంగిపుట్టు మండలం లో అత్యధిక వర్షపాతం నమోదయింది ముంచంగిపుట్టు లో 140 7.4 పెదబయలు మండలం లో 73 పాడేరు 58 అరకులోయలో 44 మిల్లీమీటర్లు వర్షపాతం అత్యధికంగా నమోదైంది జోలపుట్ రిజర్వాయర్ నిండు కుండల మారింది duduma డ్యాం నుంచి వరదనీరు వదులుతున్నారు.
శివ, పాడెరుBody:శివConclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.