ETV Bharat / state

అంగన్​వాడీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి

అంగన్​వాటీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉరేసుకున్న స్థితిలో ఉన్న ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా... లేక ఎవరైనా హత్య చేశారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jul 13, 2019, 11:43 AM IST

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి.. భర్తే నేరస్థుడా!

కడప జిల్లా బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో అంగన్​వాడీ టీచర్​గా పని చేస్తున్న ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. బద్వేలు మండలం చెన్నంపల్లి దళితవాడకు చెందిన ప్రశాంతికి ఐదేళ్ల కిందట వివాహమైంది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి.. భర్తే నేరస్థుడా!

ఇదీ చదవండి.. రెండు లారీలు ఢీ... క్యాబిన్లలో డ్రైవర్ల అవస్థ!

కడప జిల్లా బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో అంగన్​వాడీ టీచర్​గా పని చేస్తున్న ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. బద్వేలు మండలం చెన్నంపల్లి దళితవాడకు చెందిన ప్రశాంతికి ఐదేళ్ల కిందట వివాహమైంది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి.. భర్తే నేరస్థుడా!

ఇదీ చదవండి.. రెండు లారీలు ఢీ... క్యాబిన్లలో డ్రైవర్ల అవస్థ!

Intro:Ap_gnt_61_12_huge_drinking_water_problems_avb_AP10034

Contributor : k. vara prasad (prathipadu),guntur


Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో తీవ్ర తాగు నీటి ఇబ్బందులను గ్రామస్థులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో నుంచి కొమ్మమూరు కాల్వ నుంచి కృష్ణ నీరు సరఫరా అవుతుంది. కాల్వలో గత నాలుగు నెలలుగా నీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్థులు తాగు నీటికోసం పడుతున్న ఇబ్బందుల పై కథనం


vo: 1 గ్రామంలో పంచాయతీకి సంబంధించిన చెరువు లేవు. కేవలం ఆ గ్రామం అంతా కొమ్మమూరు కాల్వ పైనే ఆధారపడింది. కాల్వ వస్తేనే ఆ గ్రామనికి తాగు నీరు. కాల్వలో నీరు లేకపోతే మాత్రం వారి కష్టాలు వర్ణనాతీతం. పాత కొల్లిమర్ల లో దేవాదాయ శాఖకు సంబంధించిన 10 ఎకరాల చెరువు ఉంది. అయితే ఆ చెరువు తాగు నీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం వున్నా....దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చెరువు కింద 18 ఎకరాల భూమి కూడా ఉందని కనీసం చెరువు శుభ్రం చేపించి నీరు పెడితే తమకు ఉపయోగపడుతుందని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతానికి కాల్వలో ఉన్న మురుగు నీటిని గత 3 నెలలుగా ఆయిల్ ఇంజన్ ద్వారా రక్షిత నీటి పథకం వద్దకు ఎత్తి పోసుకుంటున్నారు. అవి కూడా మురుగు వాసన వస్తున్నాయని...కానీ చేసేదేమీ లేక వాటినే వాడుకుంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఆ నీటి వలన పిల్లలకు చర్మ వ్యాధులు ప్రబలి ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన చెందారు.


బైట్ : 1. వాసు,కొల్లిమర్ల
2. రామకోటేశ్వరరావు, కొల్లిమర్ల

ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవాదాయశాఖ చెరువులో నీటిని నింపి గ్రామస్థులకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Body:end


Conclusion:end...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.