ETV Bharat / state

యువతి హత్య కేసులో నిందితులు అరెస్టు

ఓ యువతిని హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Jul 14, 2019, 6:03 AM IST

డీఎస్పీ శ్రీనివాసులు
డీఎస్పీ శ్రీనివాసులు

యువతిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రి 10గంటల సమయంలో ఒంటరిగా కావ్యను తీసుకెళ్లి అనుభవించాలని పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జిలానిభాష, జయసింహ, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషా పథకం పన్నారు. ఆటోలో భారత్ వాటర్​ప్లాంట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బలాత్కారం చేయబోగా కావ్య ప్రతిఘటించింది. కేకలు వేయడంతో... గొంతునులిమి చంపేశారు. అనంతరం రామాయపల్లి వైశ్య స్మశాన వాటిక వద్ద శవాన్ని పడేసి పారిపోయినట్లు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను తక్కువ సమయంలో అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సీఐ మోహన్​రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

డీఎస్పీ శ్రీనివాసులు

యువతిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రి 10గంటల సమయంలో ఒంటరిగా కావ్యను తీసుకెళ్లి అనుభవించాలని పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జిలానిభాష, జయసింహ, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషా పథకం పన్నారు. ఆటోలో భారత్ వాటర్​ప్లాంట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బలాత్కారం చేయబోగా కావ్య ప్రతిఘటించింది. కేకలు వేయడంతో... గొంతునులిమి చంపేశారు. అనంతరం రామాయపల్లి వైశ్య స్మశాన వాటిక వద్ద శవాన్ని పడేసి పారిపోయినట్లు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను తక్కువ సమయంలో అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సీఐ మోహన్​రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

ఇదీ చదవండీ...

అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

Intro:ap_knl_141_12_girijana_school_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలతో వార్డెన్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన


Body:కర్నూలు జిల్లా పాణ్యం లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల వారి కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడని కుల నాయకులు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు సమాచారం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులతో వివరాలు తెలుసుకొని వార్డెన్ కుమారుని పోలీస్ స్టేషన్కు తరలించారు విద్యార్థులను విచారించి కేసు నమోదు చేస్తామని ఎస్.ఐ రాకేష్ పేర్కొన్నారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.