ETV Bharat / state

కువైట్ నుంచి రాజంపేటకు 195 మంది రాక

author img

By

Published : Jul 16, 2020, 6:48 PM IST

కరోనా ప్రభావంతో ఉపాధి లేక కువైట్ లో ఇబ్బంది పడుతున్న కడప జిల్లా వలస ప్రజలు తిరుగు ప్రయాణం పడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 195 మంది కువైట్ నుంచి రాజంపేటకు చేరుకున్నారు. వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

kadapa district
కువైట్ నుంచి రాజంపేటకు 195 మంది రాక

ఉపాధి కొల్పోయి కువైట్ లో చిక్కుకుపోయిన కడప జిల్లా వాసులు 195 మంది రాజంపేట చేరుకున్నారు. వారు మొదట విమానంలో విజయవాడకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో రాజంపేట , రైల్వేకోడూరు ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు చేరుకున్నారు. రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ కేంద్రానికి 132 మంది.. రైల్వే కోడూరులోని క్వారంటైన్ కేంద్రానికి 63 మందిని తరలించారు.

వీరికి ఐదు రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే ఫాతిమా కళాశాలకు.. నెగిటివ్ వస్తే 7 రోజుల్లోనే ఇంటికి పంపిస్తామని తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి ఈటీవీ- భారత్ కు తెలిపారు.

ఉపాధి కొల్పోయి కువైట్ లో చిక్కుకుపోయిన కడప జిల్లా వాసులు 195 మంది రాజంపేట చేరుకున్నారు. వారు మొదట విమానంలో విజయవాడకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో రాజంపేట , రైల్వేకోడూరు ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు చేరుకున్నారు. రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ కేంద్రానికి 132 మంది.. రైల్వే కోడూరులోని క్వారంటైన్ కేంద్రానికి 63 మందిని తరలించారు.

వీరికి ఐదు రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే ఫాతిమా కళాశాలకు.. నెగిటివ్ వస్తే 7 రోజుల్లోనే ఇంటికి పంపిస్తామని తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి ఈటీవీ- భారత్ కు తెలిపారు.

ఇదీ చదవండి:

'3 నెలలుగా జీతాలు లేవు.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.