ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు

author img

By

Published : Apr 28, 2020, 8:38 AM IST

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా దాతలు ముందుకొస్తున్నారు. పార్టీలకతీతంగా తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాందువ్య గ్రామంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు 1000కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Breaking News

పశ్చిమగోదావరి జిల్లా పాందువ్వ గ్రామంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. వెయ్యి కుటుంబాలకు వారి ఇళ్ల వద్దే పేదలకు, కూరగాయలు, కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పాందువ్వ గ్రామంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. వెయ్యి కుటుంబాలకు వారి ఇళ్ల వద్దే పేదలకు, కూరగాయలు, కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

ఇదీ చూడండి కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.