ETV Bharat / state

పోలవరంలో కొనసాగుతున్న గోదావరి ప్రవాహం

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో కొత్తూరు కాజ్​వే పైకి 10అడుగుల మేర వరద నీరు చేరింది.

author img

By

Published : Aug 14, 2020, 3:12 PM IST

water floating news in west godavari dst  polavarm
water floating news in west godavari dst polavarm

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్​వే పైకి 10 అడుగులు మేర వరద నీరు చేరుకుంది. కొత్తూరు కాజ్​వే పైన ఉన్న 19 గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వ అధికారులు చేరవేస్తున్నారు. పోలవరం ఎస్సై తన సిబ్బందితో వరద ప్రాంతంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్​వే పైకి 10 అడుగులు మేర వరద నీరు చేరుకుంది. కొత్తూరు కాజ్​వే పైన ఉన్న 19 గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వ అధికారులు చేరవేస్తున్నారు. పోలవరం ఎస్సై తన సిబ్బందితో వరద ప్రాంతంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి

భోగాపురం వద్ద రూ. 50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.