ETV Bharat / state

కరోనాతో వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి

author img

By

Published : Aug 1, 2020, 11:33 AM IST

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం నెలకొంది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి.. కొవిడ్​తో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Velerupadu Mandal Parishad Development Officer dies with corona
కరోనాతో వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ది అధికారి అంకమ్మరావు కరోనాతో మృతిచెందారు. ఏలూరు అశ్రం కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన అంకమ్మరావుకు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు తలెత్తటం వల్ల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండల పరిషత్ అభివృద్ది అధికారి అంకమ్మరావు కరోనాతో మృతిచెందారు. ఏలూరు అశ్రం కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన అంకమ్మరావుకు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు తలెత్తటం వల్ల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదీచదవండి.

తెలంగాణ మద్యం తరలిస్తున్న విలేకరులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.