ETV Bharat / state

చెరువులో పడి అన్నాదమ్ములు మృతి

author img

By

Published : Jun 28, 2020, 5:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని చెరువులో పడి ఇద్దరు అన్నాదమ్ములు మృతిచెందారు.

two brothers died in west godavari dst bhimadolu mandal
two brothers died in west godavari dst bhimadolu mandal

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకోవటానికి గ్రామంలో ఎర్ర చెరువుకు అన్నదమ్ములు సాయి పవన్ (15), రామ చరణ్ (12) వెళ్లారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. కుమారుల మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకోవటానికి గ్రామంలో ఎర్ర చెరువుకు అన్నదమ్ములు సాయి పవన్ (15), రామ చరణ్ (12) వెళ్లారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. కుమారుల మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:

గొప్ప రాజకీయవేత్త, బహుభాషాకోవిదుడు.. పీవీ: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.