ETV Bharat / state

జీలుగుమిల్లి సరిహద్దులో తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : Aug 15, 2020, 10:13 PM IST

జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీల్లో రెండు లారీల్లో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 1.05 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.

telangana liquor caught at jeelugumilli border in west godavari district
రెండు లారీల్లో తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం

రెండు లారీల్లో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 140 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.05 లక్షలు ఉంటుందని ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు.

ఇదీ చదవండి :

రెండు లారీల్లో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 140 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.05 లక్షలు ఉంటుందని ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు.

ఇదీ చదవండి :

పెద్దగర్లపాడులో 552 మద్యం సీసాలు పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.