ETV Bharat / state

వసతిదీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్థుల ధర్నా - ఫీజు రీయింబర్స్​మెంట్, వసతి దీవెన కోసం ఏలూరులో విద్యార్థుల ధర్నా

పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద.. విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్ కింద రావాల్సిన మొత్తాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

students protest
విద్యార్థుల ధర్నా
author img

By

Published : Dec 22, 2020, 5:30 PM IST

వసతి దీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్​లను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరుతూ.. పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎంఎస్సీ విద్యార్థులకు రీయింబర్స్​మెంట్ రూ. 33,800లతో పాటు వసతిదీవెన కింద రూ. 10,000 చెల్లించాలని.. నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫీజుకు సంబంధించి రూ. 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

వసతి దీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్​లను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరుతూ.. పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎంఎస్సీ విద్యార్థులకు రీయింబర్స్​మెంట్ రూ. 33,800లతో పాటు వసతిదీవెన కింద రూ. 10,000 చెల్లించాలని.. నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫీజుకు సంబంధించి రూ. 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

చలిమంట వివాదం..ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.