వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరుతూ.. పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎంఎస్సీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ రూ. 33,800లతో పాటు వసతిదీవెన కింద రూ. 10,000 చెల్లించాలని.. నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫీజుకు సంబంధించి రూ. 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: