ETV Bharat / state

రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే!

బావ బాగును కోరాల్సిన బావవరిది అతన్ని అంతమొందించాడు. రౌడీషీటర్​ అయిన బావను బావవరిది ఎందుకు చంపాడు? అసలు ఆ హత్యకు దారి తీసిన కారణాలేంటి...

author img

By

Published : Aug 18, 2019, 8:21 AM IST

Updated : Aug 18, 2019, 9:33 AM IST

రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే!
రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం ప్రకాశ్​నగర్​లో.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రౌడీషీటర్ హనీష్ హత్య జరిగింది. శనివారం సాయంత్రం మేనత్త ఇంటికి వచ్చిన హనీష్​ ఆమెను కొట్టాడు. అనంతరం బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న మేనత్త కుమారుడు.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన హనీష్​పై రాడ్డుతో దాడి చేయటంతో అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం ప్రకాశ్​నగర్​లో.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రౌడీషీటర్ హనీష్ హత్య జరిగింది. శనివారం సాయంత్రం మేనత్త ఇంటికి వచ్చిన హనీష్​ ఆమెను కొట్టాడు. అనంతరం బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న మేనత్త కుమారుడు.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన హనీష్​పై రాడ్డుతో దాడి చేయటంతో అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి.

దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి

Intro:ap_knl_21_17_kundu_nadi_udruti_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందునది వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువన వచ్చి పడుతున్న వరదనీటిని అధికారులు కుందునది లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 19 వేల కూసెక్కుల నీరు కుందులో ప్రవాహిస్తుంది. ఇదే ప్రవాహం కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


Body:కుందునది వరద నీటి ప్రవాహం


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Aug 18, 2019, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.