ETV Bharat / state

రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు...

పేదోడి పొట్ట నిండుతుందని ప్రభుత్వం పెట్టిన పధకాలలో రేషన్ బియ్యం ఒక్కటి..మరి దీన్ని అందరూ సద్వివినియోగం చేసుకుంటున్నారా అంటే...? ఓ ..ఎందుకు చేసుకోలేదు.. బ్రహ్మండంగా చేస్తున్నారు. ఏలా...? ఇంకెలా... రేషన్ బియ్యం కిలో 2 రూపాయలకి కొని, 16 నుండి 20 రూపాయల వరకూ చిన్న చిన్న కొనుగోలుదారులకు అమ్ముకుంటున్నారు.దాన్ని వాళ్లు కిలో 50 చొప్పున వేరే రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స్ అధికారులుకు విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 26 టన్నులు బియ్యం వాహనాలు దొరకడం ఈ విషయానికి అద్దం పడుతుంది.

author img

By

Published : Jul 9, 2019, 2:27 PM IST

రేషన్ బియ్యం అక్రమ రవాణా
రేషన్ బియ్యం అక్రమ రవాణా

రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది.. పశ్చిమగోదావరి, విశాఖలో కలిపి 30 టన్నుల బియ్యం ఉన్న వాహనాల్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటేనే అర్ధమవుతుంది. పశ్చిమ గోదావరి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తనిఖీ చేయగా సుమారు 3.50 లక్షల బియ్యం ఉన్నాయి. కాగా విశాఖలోనూ ఇదేమాదిరి ఇంట్లో దొరికాయి. గ్రామాల్లో సేకరించి భారీగా పోగు చేసి, మిల్లులకు తరలించి పొర తొలగించి అధిక ధరలు అమ్మకాలు చేస్తారని పట్టుబడిన వారు పేర్కొన్నారు.. ఈ వాహనాల్ని సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:గోదావరి పరవళ్లు... పోలవరంలో వరద ప్రవాహం

రేషన్ బియ్యం అక్రమ రవాణా

రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది.. పశ్చిమగోదావరి, విశాఖలో కలిపి 30 టన్నుల బియ్యం ఉన్న వాహనాల్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటేనే అర్ధమవుతుంది. పశ్చిమ గోదావరి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తనిఖీ చేయగా సుమారు 3.50 లక్షల బియ్యం ఉన్నాయి. కాగా విశాఖలోనూ ఇదేమాదిరి ఇంట్లో దొరికాయి. గ్రామాల్లో సేకరించి భారీగా పోగు చేసి, మిల్లులకు తరలించి పొర తొలగించి అధిక ధరలు అమ్మకాలు చేస్తారని పట్టుబడిన వారు పేర్కొన్నారు.. ఈ వాహనాల్ని సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:గోదావరి పరవళ్లు... పోలవరంలో వరద ప్రవాహం

Intro:ఈశ్వరాచారి...గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్... గుంటూరు లో 5 వేల నగదు లంచంగా తీసుకుంటూ లైన్ మెన్ డేవిడ్ ఏసీబీ అధికారులు కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపట్టారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన పూర్ణచందర్రావు వ్యాపార నిమిత్తం తురకాపాలెం లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో గ్రైండర్లు వేసుకొని కొత్త మీటర్ కోసం మీ సేవలో అర్జీ పెట్టుకోన్నారు. కొత్త మీటర్ వచ్చిందని అది బిగించడానికి వచ్చిన లైన్ మెన్ డేవిడ్ మీరు అప్లై చేసిన మీటర్ కెపాసిటీ గ్రైండర్ల వాడకానికి సరిపోదని తనకు 10 వెలు నగదు ఇస్తే దానిని బిగించి సరిచేస్తానని లైన్ మెన్ తెలిపినట్లు పిర్యాదుదారుడు పేర్కొన్నారు. అయితే తాను 10000 చెల్లించలేను, ఐదు వేలు మాత్రమే ఇస్తారని అంగీకారం చేసుకున్నారు. పూర్ణచంద్రరావు విషయాన్ని ఏసీబీ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లాడు. అధికారులు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పూర్ణచంద్రరావు లైన్ మెన్ డేవిడ్ కు ఐదు వేల రూపాయలు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్ణచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి లైన్ మెన్ కు 5000 నగదు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ సురేష్ బాబు వెల్లడించారు. పూర్తి దర్యాప్తు చేసి డేవిడ్ ను కోర్టుకు హాజరు పరుస్తామని తదుపరి చర్యలు న్యాయస్థానం వారు తీసుకుంటారని ఏసీబీ అధికారి తెలియజేశారు.


Body:బైట్....సురేష్ బాబు...ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.