ETV Bharat / state

ప్రవాస భారతీయుల ఉదారత.. బాధిత మహిళకు ఊరట

author img

By

Published : Oct 20, 2019, 9:53 PM IST

రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకుని ఆర్థికంగా చితికిపోయిన ఓ మహిళకు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారు. ఆమె వైద్యం కోసం లక్షా 50 వేల రూపాయలు అందజేశారు.

ఆచంటలో మహిళకు సాయం చేసిన ప్రవాసాంధ్రులు
ఆచంటలో మహిళకు సాయం చేసిన ప్రవాసాంధ్రులు

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రవాసాంధ్రులు ఉదారతను చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వికలాంగ మహిళ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. ఆచంటకు చెందిన చదలవాడ కుమారి, లాజర్ భార్యాభర్తలు. లాజర్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆమె రెండు కాళ్లు పోగొట్టుకుంది. ఆమె ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరి గురించి తెలుసుకున్న గొడవర్తి స్వప్న, ముకుంద్ అనే ప్రవాసాంధ్రులు.. వారు నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షా 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బాధిత మహిళకు అందజేశారు.

ఆచంటలో మహిళకు సాయం చేసిన ప్రవాసాంధ్రులు

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రవాసాంధ్రులు ఉదారతను చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వికలాంగ మహిళ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. ఆచంటకు చెందిన చదలవాడ కుమారి, లాజర్ భార్యాభర్తలు. లాజర్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆమె రెండు కాళ్లు పోగొట్టుకుంది. ఆమె ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరి గురించి తెలుసుకున్న గొడవర్తి స్వప్న, ముకుంద్ అనే ప్రవాసాంధ్రులు.. వారు నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షా 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బాధిత మహిళకు అందజేశారు.

ఇవీ చదవండి

టూత్​ పేస్ట్ అనుకుని... ఎలుకల మందు తిన్న చిన్నారులు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు తన ఉదారతను చాటుకున్నారు .ఆచంట మండలం ఆచంట కు చెందిన చదలవాడ కుమారి అనే మహిళ ఏడాది కిందట రహదారి ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె రెండుకాళ్లను తొలగించారు .ఆమె భర్త చదలవాడ లాజర్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు .ఇప్పటిki ఆమెకు చికిత్స జరుగుతుంది. Dintho కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆచంట కు చెందిన గొడవర్తి రామారావు వెంకటలక్ష్మి నరసమాంబ చారిటబుల్ ట్రస్ట్ ప్రోత్సాహంతో అమెరికాలో ఉంటున్న గొడవర్తి స్వప్న ,గోర్ల ముకుంద్ బాధిత మహిళకు రూ 1.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్ చైర్మన్ గొడవర్తి శ్రీ రాములు ఆదివారం బాధిత మహిళకు అందజేశారు.Body:ArunConclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.