ETV Bharat / state

జీతాలు లేని కార్మికులు.. చలనం లేని అధికారులు

తమకు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ పారిశుద్ధ్య కార్మికులు రోడెక్కారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు.

author img

By

Published : Jun 29, 2019, 5:00 PM IST

ఆందోళన చేస్తున్న కార్మికులు
ఆందోళన చేస్తున్న కార్మికులు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉన్న ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. తమకు రావాల్సిన వేతనాల కోసం యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందారు. తమకు 2 నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వేతన బకాయిల తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి క్యూ కట్టిన విద్యార్థులు.. దర్శనమిస్తున్న 'నో అడ్మిషన్' బోర్డు

ఆందోళన చేస్తున్న కార్మికులు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉన్న ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. తమకు రావాల్సిన వేతనాల కోసం యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందారు. తమకు 2 నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వేతన బకాయిల తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి క్యూ కట్టిన విద్యార్థులు.. దర్శనమిస్తున్న 'నో అడ్మిషన్' బోర్డు

Intro:ap_vzm_36_29_concile_samavesam_ap10085_narendra kumar_parvatipuram చిన్నపాటి ఘర్షణ తో పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం ముగిసింది


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలకసంఘం సమావేశ మందిరంలో లో కౌన్సిల్ సమావేశం పురపాలక అధ్యక్షురాలు డి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన సమావేశం ముగింపు సమయంలో లో చిన్న పా టి ఘర్షణ చోటు చేసుకుంది పురపాలక ఉద్యోగి ఎజెండాను చదివి వినిపించారు సమస్యల పరిష్కారంలో యంత్రాంగం మరింత శ్రద్ధ చూపాలని పనులు కౌన్సిలర్ లో కోరారు కౌన్సిల్ ముందుంచిన అభివృద్ధి పనులను అంతా తీర్మానించారు వైకాపా ఫ్లోర్ లీడర్ ఎం రవి కుమార్ మాట్లాడుతూ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యక్షం ఆల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తూ అంతా ఒక తాటిపై వెళ్లేలా చూసామని సమాధానమిచ్చారు దీనిపై వైకాపా కౌన్సిలర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు వైస్ చైర్మన్ జై బాబు oo కౌన్సిలర్ సీతారాం ఆయన మాటలను ఖండించారు ఈ సమయంలో లో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చోటు చేసుకుంది ఇది చివరి సమావేశమని ఇటువంటి ఇ బేధాభిప్రాయాలు లేకుండా అంతా స్నేహభావంతో ఉండాలని కొంతమంది కౌన్సిలర్ హితవు పలికారు ఐదేళ్లలో లో చేసిన అభివృద్ధి ఇ కౌన్సిలర్ల పాత్ర తదితర అంశాలను అంత వివరించారు కమిషనర్ నల్లనయ్య చైర్ పర్సన్ శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు ఉ ఇతర కౌన్సిలర్లను సన్మానించారు


Conclusion:పార్వతీపురం కౌన్సిల్ సమావేశం వైకాపా తెదేపాల మధ్య మాటల యుద్ధం పదవి మొబైల్ లో ఉన్న చైర్ పర్సన్ కౌన్సిల్ సభ్యులను సన్మానిస్తున్న పుర అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.