ETV Bharat / state

గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని

దెందులూరు మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ ఆవిష్కరించారు.

author img

By

Published : Aug 15, 2020, 7:13 PM IST

ex mla chintamaneni prabhakar
ex mla chintamaneni prabhakar

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ధావులూరి వెంకయ్య, రాజారత్నం జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ధావులూరి వెంకయ్య, రాజారత్నం జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.