ETV Bharat / state

రూ. 9లక్షల విలువైన కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ... - భీమవరంలో దసరా ఉత్సవాలు

శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు , శ్రీ మహా లక్ష్మి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. 9 లక్షలు విలువైన 2000, 500 కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sri Jaganmata Kanakadurga Ammavaru
శ్రీ మహా లక్ష్మి అలంకరణలో , కనకదుర్గ అమ్మవారు
author img

By

Published : Oct 23, 2020, 2:10 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహా లక్ష్మి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారిని 9 లక్షలు విలువైన 2000, 500 కొత్త కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు.

కరోనా నిభందనలకు అనుగుణంగా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కుంకుమ పూజలను నిర్వహించారు . సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ... పూజారులు అమ్మవారికి , వేద మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహా లక్ష్మి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారిని 9 లక్షలు విలువైన 2000, 500 కొత్త కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు.

కరోనా నిభందనలకు అనుగుణంగా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కుంకుమ పూజలను నిర్వహించారు . సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ... పూజారులు అమ్మవారికి , వేద మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండీ...వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.