ETV Bharat / state

'మానవతా' హృదయం.. పరిమళించిన దాతృత్వం

author img

By

Published : May 6, 2020, 7:07 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నగదు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

gorssaries distrubutes by mla in west godavari dst under manavatha trust
gorssaries distrubutes by mla in west godavari dst under manavatha trust

చిత్తూరు జిల్లా కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీలోని 1200 పేద కుటుంబాలకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో టమాటాలు, ఉల్లిపాయలు తదితర 6 రకాల వస్తువులను పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని 10 మంది గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 నగదు, మాస్కులఉ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎంపీడీవో పోలీసులు వాలంటీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లా కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీలోని 1200 పేద కుటుంబాలకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో టమాటాలు, ఉల్లిపాయలు తదితర 6 రకాల వస్తువులను పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని 10 మంది గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 నగదు, మాస్కులఉ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎంపీడీవో పోలీసులు వాలంటీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

మద్యం అమ్మకాలకు నిబంధనల్లేవ్​.. పంటల అమ్మకానికి ఎందుకు..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.