సంక్రాంతికి భారీ ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని కోడి పందాల నిర్వాహకులు.. బరుల దగ్గరకు వచ్చే వారి కోసం ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. వీక్షకులు ఆకలితో వెళ్లకూడదని ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అదీ కోడి మాంసంతో.
ఇంకేముంది వందల సంఖ్యలో పందేల రాయుళ్లు భోజనం కోసం బారులు తీరారు. పండగ పూట ఆనందంగా గడపడానికి వచ్చి ఆకలితో ఉండకూడదని ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ఇదీ చదవండి: