ETV Bharat / state

భౌతిక దూరం పాటిస్తూ మాజీ మంత్రి నిరాహార దీక్ష

author img

By

Published : Apr 19, 2020, 12:16 PM IST

మాజీ మంత్రి పీతల సుజాత వీరవసరంలోని తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న పేదలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్​ చేశారు.

భౌతిక దూరం పాటిస్తూ మాజీ మంత్రి దీక్ష
భౌతిక దూరం పాటిస్తూ మాజీ మంత్రి దీక్ష

పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలోని తన నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత 12గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు రూ. 5వేలు ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్​ చేశారు. మూసివేసిన అన్నా కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పార్టీ అనుచరులతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.

ఇదీ చూడండి:

పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలోని తన నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత 12గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు రూ. 5వేలు ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్​ చేశారు. మూసివేసిన అన్నా కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పార్టీ అనుచరులతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.

ఇదీ చూడండి:

'ప్రభుత్వం ఆదుకున్నట్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.