ETV Bharat / state

శ్రావణం ప్రభావం.. ఆకాశాన్ని తాకిన పూల ధరలు - west godavari district

శ్రావణ మాసం ప్రారంభంతో పూలధరలు అమాంతం పెరిగాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పూల దిగుబడి తగ్గడమూ.. ఇందుకు కారణమైంది.

flowers price increasing about of shravanam at kakaraparru in west godavari district
author img

By

Published : Aug 7, 2019, 2:21 PM IST

ఆకాశాన్నంటిన పూలధరలు...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులోని పూలమార్కెట్ లో పూలధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కిలో రూ. 100 నుంచి రూ.150 లకు మించని పువ్వుల ధర.. ఇప్పడు ఏకంగా రూ. 500 నుంచి రూ.1000 పైగా పలుకుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూల తోటలు కుళ్లిపోయి దిగుబడులు తగ్గడమూ.. ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. అంతేగాక ఎక్కవగా అమ్మడయ్యే చామంతిని బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు.

ఆకాశాన్నంటిన పూలధరలు...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులోని పూలమార్కెట్ లో పూలధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కిలో రూ. 100 నుంచి రూ.150 లకు మించని పువ్వుల ధర.. ఇప్పడు ఏకంగా రూ. 500 నుంచి రూ.1000 పైగా పలుకుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూల తోటలు కుళ్లిపోయి దిగుబడులు తగ్గడమూ.. ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. అంతేగాక ఎక్కవగా అమ్మడయ్యే చామంతిని బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు.

ఇదీచూడండి

దిల్లీలో సీఎం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సమావేశం

Intro:గ్రామంలో చేరిన నాగావళి వరదనీరు


Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామంలో చేరిన నాగావళి వరదనీరు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి ఏటా వర్షా కాలంలో నాగావళి వర్షపు నీరు వచ్చి గ్రామంలో ప్రతి వీధుల్లో నిల్వ ఉండిపోతున్న పట్టించుకోకుండా వ్యవరిస్తున్న ఆయా అధికారులు. గ్రామంలో ఉన్న పాఠశాల ఆవరణలో పూర్తిగా వరదనీరు నిండిపోయింది. గ్రామంలో సుమారు 384 ఇళ్లు ఉన్నాయి. వీటిలో గత రాత్రి కురిసిన వర్షానికి నాగావళి నుండి 15 ఇళ్ళు నీటితో నిండిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.



Conclusion:బాసంగి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.