ETV Bharat / state

జీలుగుమిల్లిలో అక్రమ మద్యం పట్టివేత.. నలుగురి అరెస్టు - west godavari latest news

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న గొలుసు దుకాణ వ్యాపారులను జీలుగుమిల్లి వద్ద ఎక్సైజ్​ అధికారులు అరెస్ట్​ చేశారు. నలుగురు నిందితుల నుంచి 84 మద్యం సీసాల స్వాధీనం చేసుకున్నారు.

excise officers rides at jeelugumilli and arrest 4 people for bringing illegal liquor
నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్​ అధికారులు
author img

By

Published : May 9, 2020, 8:44 PM IST

తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జీలుగుమిల్లిలో ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. 84 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అజయ్​కుమార్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి:

తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జీలుగుమిల్లిలో ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. 84 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అజయ్​కుమార్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి:

'తినడానికి తిండి లేకుంటే.. మీకు మద్యం కావాలా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.