ETV Bharat / state

తప్పుడు పరీక్షలు చేసిన లేబరేటరీ మూసివేత - medical

ఇష్ఠానుసారంగా వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ లేబరేటరీపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 6 నెలలపాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ల్యాబ్
author img

By

Published : May 27, 2019, 12:51 PM IST

తప్పుడు పరీక్షలు చేసిన లేబరేటరీ మూసివేత

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పసుపులేటి రాధాకృష్ణ తన కుమార్తెకు జ్వరం రావడంతో పట్నంలో వైద్యుని సంప్రదించారు. డాక్టర్ సూచన మేరకు తణుకులోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్​లో రక్త పరీక్షలు చేయించారు. పరీక్షల్లో రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వచ్చింది. అనుమానంతో రాధాకృష్ణ వేరే వైద్యుని సంప్రదించారు. రెండో వైద్యుని సలహాతో అవే రక్త పరీక్షలు చేయించగా రక్తకణాలు సరిగానే ఉన్నాయని తేలింది. లేబరేటరీ నిర్వాహకంపై బాధితుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి నివేదికలో తేడాలున్నట్టు తేల్చారు. ల్యాబోరేటరినీ 6 నెలలపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తప్పుడు పరీక్షలు చేసిన లేబరేటరీ మూసివేత

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పసుపులేటి రాధాకృష్ణ తన కుమార్తెకు జ్వరం రావడంతో పట్నంలో వైద్యుని సంప్రదించారు. డాక్టర్ సూచన మేరకు తణుకులోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్​లో రక్త పరీక్షలు చేయించారు. పరీక్షల్లో రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వచ్చింది. అనుమానంతో రాధాకృష్ణ వేరే వైద్యుని సంప్రదించారు. రెండో వైద్యుని సలహాతో అవే రక్త పరీక్షలు చేయించగా రక్తకణాలు సరిగానే ఉన్నాయని తేలింది. లేబరేటరీ నిర్వాహకంపై బాధితుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి నివేదికలో తేడాలున్నట్టు తేల్చారు. ల్యాబోరేటరినీ 6 నెలలపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి.

తణుకులో సమీక్ష.. ఓటమిపై సమాలోచన

Intro:AP_TPG_11_27_DIAGNOSTICS_LAB_SEIZE_AV_C1
(. ) వైద్య పరీక్షల నివేదిక లో తేడా రావడంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని ఒక లేబరేటరీ ఆరు నెలల పాటు మూసివేయి వలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.



Body:తణుకు పట్టణానికి చెందిన పసుపులేటి రాధాకృష్ణ తన కుమార్తెకు జ్వరం రావడంతో పట్నంలో వైద్యుని సంప్రదించారు. ఆయన సూచన మేరకు తణుకు లోని యునైటెడ్ డయాగ్నస్టిక్ సెంటర్ లో రక్త పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో లో రక్తం రక్త కణాలు తక్కువగా తక్కువగా ఉన్నాయని వచ్చింది రక్త పరీక్షల పై అనుమానం వచ్చిన ఆయన వేరే వైద్యుని సంప్ర దించారు. రెండవ వైద్యుని సూచన మేరకు మళ్లీ అవే రక్త పరీక్షలు చేయించారు రెండవసారి చేసిన రక్త పరీక్షల్లో రక్తం రక్త కణాలు సరిపడినంతగా ఉన్నాయంటూ వైద్యుడు మందులు రాసిచ్చారు.


Conclusion:లేబరేటరీ నిర్వాకంపై రాధాకృష్ణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు నివేదికలో తేడాలున్నాయని గమనించి ఆరు నెలల పాటు ల్యాబ్ పరీక్షలు నిర్వహించ వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.