ETV Bharat / state

ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం

పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థిని అతికాల రమ్యశ్రీ ఉండ్రాజవరంలో విస్తృత ప్రచారం చేశారు.

author img

By

Published : Apr 3, 2019, 2:33 PM IST

ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం
ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థిని అతికాల రమ్యశ్రీ ఉండ్రాజవరంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాజకీయాలలో మార్పునకు, సరికొత్త రాజకీయ వ్యవస్థ రూపకల్పనకు జనసేనపార్టీని గెలిపించాలని ఆమె కోరారు. వీధివీధి తిరిగి ఓటర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇవి చదవండి

అసెంబ్లీకెళ్లని వ్యక్తి ఓటు అడిగే హక్కెక్కడిది: నాగబాబు

ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థిని అతికాల రమ్యశ్రీ ఉండ్రాజవరంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాజకీయాలలో మార్పునకు, సరికొత్త రాజకీయ వ్యవస్థ రూపకల్పనకు జనసేనపార్టీని గెలిపించాలని ఆమె కోరారు. వీధివీధి తిరిగి ఓటర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇవి చదవండి

అసెంబ్లీకెళ్లని వ్యక్తి ఓటు అడిగే హక్కెక్కడిది: నాగబాబు

Jammu, Apr 03 (ANI): Registration for annual Amarnath Yatra began on Tuesday. The registration can be done through the branches of Punjab National Bank. Yatra would start from July 1. The Yatra through mountains to Holy Cave Shrine of Amarnath is available in months of summer.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.