ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 30 కంటైన్మెంట్ జోన్లు

పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ కారణంగా.. 30 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

author img

By

Published : Jun 1, 2020, 3:07 PM IST

30 containment zones in west godavari dst due to increasing corona cases
30 containment zones in west godavari dst due to increasing corona cases

పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 30 కంటైన్మంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 3 రోజులుగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు గుర్తించారు.

ఏలూరులో అత్యధికంగా ఐదు ప్రాంతాల్లో కొత్తగా కంటైన్మంట్ జోన్లు ఏర్పాటు చేశారు. శివగోపాలపురం వీధిలో పది కేసులు నమోదయ్యాయి. ఏలూరు తూర్పు వీధి, అగ్రహారం, శాంతి నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు నిషేధించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 30 కంటైన్మంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 3 రోజులుగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు గుర్తించారు.

ఏలూరులో అత్యధికంగా ఐదు ప్రాంతాల్లో కొత్తగా కంటైన్మంట్ జోన్లు ఏర్పాటు చేశారు. శివగోపాలపురం వీధిలో పది కేసులు నమోదయ్యాయి. ఏలూరు తూర్పు వీధి, అగ్రహారం, శాంతి నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు నిషేధించారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.