ETV Bharat / state

'రేషన్ కార్డుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు' - జియో టాగింగ్​పై ఆరా

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ నగరంలోని పలు వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రేషన్ కార్డుల మంజూరు, తొలగింపు తదితర సమస్యలపై ఆరా తీశారు. జాప్యం లేకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Do not delay in resolving ration card issues
'రేషన్ కార్డుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు'
author img

By

Published : Nov 12, 2020, 11:24 PM IST

విజయనగరంలోని అరుంధ‌తీ న‌గ‌ర్‌, అయ్య‌న్న‌పేట‌, బొబ్బాదిపేట‌ల్లో గల వార్డు స‌చివాల‌యాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ కిషోర్ కుమార్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జిల్లా పౌర‌సర‌ఫ‌రాల అధికారి పాపారావుతో కలిసి, రేషన్ కార్డుల మాపింగ్‌, జియో టాగింగ్​పై ఆరా తీశారు. కొత్త‌ రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో కుటుంబ స‌భ్యుల పేర్ల తొల‌గింపు త‌దిత‌ర సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి:

విజయనగరంలోని అరుంధ‌తీ న‌గ‌ర్‌, అయ్య‌న్న‌పేట‌, బొబ్బాదిపేట‌ల్లో గల వార్డు స‌చివాల‌యాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ కిషోర్ కుమార్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జిల్లా పౌర‌సర‌ఫ‌రాల అధికారి పాపారావుతో కలిసి, రేషన్ కార్డుల మాపింగ్‌, జియో టాగింగ్​పై ఆరా తీశారు. కొత్త‌ రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో కుటుంబ స‌భ్యుల పేర్ల తొల‌గింపు త‌దిత‌ర సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి:

'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.