ETV Bharat / state

మూడు రాజధానులే ముద్దంటూ.. వైకాపా బైక్​​ ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. వైకాపా పార్టీ కార్యాలయం నుంచి చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

author img

By

Published : Jan 23, 2020, 12:11 PM IST

vizainagaram ysrcp leaders bike rally
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోవైకాపా నాయకులు ర్యాలీ
3 రాజధానులకు మద్దతుగా వైకాపా బైక్​ ర్యాలీ

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుండటం ఎంతో శ్రేయస్కరమని వైకాపా పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నుంచి చెన్నై, బెంగళూరుకు వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

3 రాజధానులకు మద్దతుగా వైకాపా బైక్​ ర్యాలీ

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుండటం ఎంతో శ్రేయస్కరమని వైకాపా పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నుంచి చెన్నై, బెంగళూరుకు వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

థాంక్యూ సీఎం.. మూడు రాజధానుల నిర్ణం మాకు ఆనందమే..

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లి మండలం మరియు గరివిడి మండలం వైసిపి నాయకులు ఆధ్వర్యంలో గరివిడి మండలం వైసిపి పార్టీ కార్యాలయం నుంచి చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
వైసిపి కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో గరివిడి మండలం వైసిపి పార్టీ నాయకులు లు మరియు చీపురుపల్లి మండలం వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Body:అనంతరం చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు వైసిపి పార్టీ అధ్యక్షులు వలి రెడ్డి రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్లాడుతూ మూడు రాజధానులు పెట్టడం ఎంతో మంచిది లేదంటే గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే టట్లు మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉన్నందున మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని ఉండడం ఎంతో శ్రేయస్కరం


Conclusion:మూడు రాజధానులు ఏర్పాటు వలన ,
శ్రీకాకుళం, విజయనగరం , విశాఖపట్నం, నుంచి చెన్నై బెంగళూరు వలసలు తగ్గే అవకాశం చాలా వరకు ఉందని,
ఎక్కువ కంపెనీలు పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండలం వైసిపి ఎంపిపి ఇప్పిలి అనంత పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.