ETV Bharat / state

పిడుగుపడి ఇద్దురు గొర్రెల కాపరులు మృతి - విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి

భోగాపురం మండలం పోలిపల్లిలో పిడుగుపడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు.

పిడుగుపడి మృతి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు
author img

By

Published : Jul 16, 2019, 1:58 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. మృతులను భోగాపురం, డెంకాడకు చెందిన పెద్ద అప్పన్న, రాములప్పడుగా అధికారులు గుర్తించారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. మృతులను భోగాపురం, డెంకాడకు చెందిన పెద్ద అప్పన్న, రాములప్పడుగా అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి:ఆ 2 జిల్లాల్లో పిడుగులు పడొచ్చు: ఆర్టీజీఎస్​

Intro:Ap_Vja_23_15_SavariGudem_Gramstula_DARNA_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586

యాంకర్ : తమ గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేపడితే వద్దంటూ డంపింగ్ యార్డు నిర్మాణం వలన తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గన్నవరం మండలం గూడెం ముస్తాబాద్ గ్రామానికి చెందిన వంద మంది మహిళలు గన్నవరం మండల పరిషత్ కార్యాలయం ముందు సర్జికల్ మాస్కులు ధరించి ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని స్పందన కార్యక్రమంలో మూకుమ్మడి అర్జీలు అధికారులకు అందజేయడానికి రాగా అ స్పందన కార్యక్రమానికి మధ్యాహ్నం 12 గంటల అయినా అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేగాక మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న అధికారి తీసుకోవడానికి నిరాకరించడంతో కాసేపు ఎంపీడీవో ఛాంబర్ ముందు మహిళలు ధర్నా చేశారు. మహిళలు ఆందోళన తో దిగివచ్చిన అధికారి ఇ అర్జీలు స్వీకరించడంతో ఒకసారి గూడెం మహిళలు ఆందోళన విరమించారు..
బైట్ : గంగాధర్ ... సవర గూడెం గ్రామస్తుడు..


Body:Ap_Vja_23_15_SavariGudem_Gramstula_DARNA_av_Ap10052


Conclusion:Ap_Vja_23_15_SavariGudem_Gramstula_DARNA_av_Ap10052

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.