విజయనగరం జిల్లా కొమరాడ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన విద్యార్థులు ధర్నా చేపట్టారు. గిరిజన విద్యార్థులకు ఏజెన్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాత్రి అయినా విద్యార్థులకు అక్కడే ఉండి నిరసన కొనసాగించారు. దీంతో డీఎస్పీ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: