ETV Bharat / state

లాక్​డౌన్​తో పూట గడవక గిరిపుత్రుల ఆవేదన - సాలూరులో గిరిజనుల సమస్యలు

లాక్​డౌన్ గిరిజనులపై ప్రభావం చూపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో గిరిజనులకు నిత్యావసర సరకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి... తమకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Tribal Problems in saluru at  vizianagaram
సాలూరులో గిరిజనుల సమస్యలు
author img

By

Published : Apr 12, 2020, 1:07 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో గిరిజనులు లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయానికి వీలు లేకుండా పోయింది. పూట గడవక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గిరిపుత్రులు వాపోతున్నారు. అధికారులు తమకు నిత్యావసరాలు అందించాలని వేడుకుంటున్నారు. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి..

విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో గిరిజనులు లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయానికి వీలు లేకుండా పోయింది. పూట గడవక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గిరిపుత్రులు వాపోతున్నారు. అధికారులు తమకు నిత్యావసరాలు అందించాలని వేడుకుంటున్నారు. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి..

లాక్​డౌన్​ ఉల్లంఘిస్తే.. కేసులు తప్పవ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.