ETV Bharat / state

దిగబడ్డ లారీలు.. స్థంభించిన ట్రాఫిక్ - news on traffic jam at andhra odisa

ఆంధ్రా ఒడిశా ప్రధాన రహదారిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారి గోతుల్లో లారీలు దిగుబడడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

traffic jam at andhra odisa border
దిగబడ్డ లారీలు.. స్థంభించిన ట్రాఫిక్
author img

By

Published : Sep 14, 2020, 12:52 PM IST

ఆంధ్రా ఒడిశా ప్రధాన రహదారి స్తంభించింది. రహదారి గోతుల్లో లారీలు దిగుబడ్డాయి. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ వద్ద రహదారి గోతుల్లో రెండు లారీలు కూరుకుపోయాయి. విశాఖ నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఈ రహదారి పూర్తిగా పాడైంది. తరచూ గుమ్మడ గ్రామ సమీపంలో వాహనాలు గోతులు కూరుకుపోతున్నాయి. ఈ మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆంధ్రా ఒడిశా ప్రధాన రహదారి స్తంభించింది. రహదారి గోతుల్లో లారీలు దిగుబడ్డాయి. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ వద్ద రహదారి గోతుల్లో రెండు లారీలు కూరుకుపోయాయి. విశాఖ నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఈ రహదారి పూర్తిగా పాడైంది. తరచూ గుమ్మడ గ్రామ సమీపంలో వాహనాలు గోతులు కూరుకుపోతున్నాయి. ఈ మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: శ్రావణి కేసు: దేవరాజ్​రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.