ETV Bharat / state

మద్యం తలకెక్కి....ప్రయాణికుడు రైలు పైకెక్కే!

విజయనగరం జిల్లా గరుడబిల్లి రైల్వేస్టేషన్లో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. చనిపోతానంటూ రైలు పైకి విద్యుత్ తీగలు పట్టుకునే ప్రయత్నం చేశాడు.

author img

By

Published : Jul 27, 2019, 8:32 PM IST

ప్రయాణికుడు
బొకారోపై ప్రయాణికుడి హల్​చల్

విజయనగరంజిల్లా గరుడబిల్లి రైల్వేస్టేషన్లో ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు తనతోటివారిని కంగారు పెట్టించాడు. తాను చనిపోతానంటూ బొకారో ఎక్స్‌ప్రెస్‌ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై ప్రయాణికుడిని కిందకు దించారు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

బొకారోపై ప్రయాణికుడి హల్​చల్

విజయనగరంజిల్లా గరుడబిల్లి రైల్వేస్టేషన్లో ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు తనతోటివారిని కంగారు పెట్టించాడు. తాను చనిపోతానంటూ బొకారో ఎక్స్‌ప్రెస్‌ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై ప్రయాణికుడిని కిందకు దించారు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి.

కృష్ణమూర్తి ... తెదేపాలో క్రియాశీలక వ్యక్తి : కళా

Intro:AP_ONG_TEST_FILE_AV_AP10071

కంట్రిబ్యూటర్ : వి శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

టెస్ట్ ఫైల్.


Body:టెస్ట్ ఫైల్.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.