ETV Bharat / state

బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లితండ్రుల ధర్నా - విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రుల ఆందోళన

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకానికి నిధులు నిలిపివేయటంపై విజయనగరంజిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని, 2019 - 20 విద్యా సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Parents of Students  protest  at vizianagaram district
విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా
author img

By

Published : Jun 22, 2020, 4:02 PM IST

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకానికి నిధులు నిలిపివేయటంపై విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని. 2019-20 విద్యా సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవటంతో ..కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుతున్న దళిత, ఆదివాసీ విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దళితులు, ఆదివాసీల పిల్లలకు వరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకానికి నిధులు నిలిపివేయటంపై విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని. 2019-20 విద్యా సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవటంతో ..కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుతున్న దళిత, ఆదివాసీ విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దళితులు, ఆదివాసీల పిల్లలకు వరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి. ' మా ప్రాంతంలో కరోనా ఉన్నా... ఉద్యోగానికి రావాలంటున్నాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.