ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నయనతార

author img

By

Published : Oct 24, 2019, 2:52 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీనటి నయనతార దర్శిచుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నయనతార
శ్రీవారిని దర్శించుకున్న నయనతార

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సినీనటి నయనతార దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. డ్రమ్స్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నయనతారతో స్వీయచిత్రం తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు.

ఇదీ చదవండి:శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్​

శ్రీవారిని దర్శించుకున్న నయనతార

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సినీనటి నయనతార దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. డ్రమ్స్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నయనతారతో స్వీయచిత్రం తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు.

ఇదీ చదవండి:శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్​

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
గరివిడి మండలం కాపు సంబం పొదలాపు సన్యాసిరావు అనే రైతు ఒక ఎకరా వరి చేను 3 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న ఎన్నేళ్లు అకాల వర్షానికి నష్టపోయిన రు


Body:వరి చేను మొత్తం అం నేలకొరిగి పంట దెబ్బతిన్నది మొక్కజొన్న అయితే మొలకలు వచ్చి రైతు చాలా తీవ్రంగా నష్టపోయాడు


Conclusion:నియోజకవర్గంలో చాలా వరకు పరిస్థితి ఇలానే ఉంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.