ETV Bharat / state

ప్రజల వద్దకే వ్యాధి నిర్ధరణ కేంద్రాలు

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మలేరియా నివారణకు అధికారులు నడుం బిగించారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు మలేరియా నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

author img

By

Published : May 1, 2019, 3:38 PM IST

మలేరియా కేంద్రాలు
ప్రజల వద్దకే వ్యాధి నిర్ధరణ కేంద్రాలు

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో మలేరియా నివారణకు అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి రక్త నమూనాలను సేకరించి క్షణాల్లో ఫలితాలు వెల్లడిస్తున్నారు. వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులను అందిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ప్రజల వద్దకే వ్యాధి నిర్ధరణ కేంద్రాలు

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో మలేరియా నివారణకు అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి రక్త నమూనాలను సేకరించి క్షణాల్లో ఫలితాలు వెల్లడిస్తున్నారు. వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులను అందిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి.

విశేషంగా ఆకట్టుకున్న నాట్య ప్రదర్శనలు

Intro:యాంకర్ వాయిస్
puni తుఫాను హెచ్చరిక తో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంత రైతులు ఆందోళనలో ఉన్నారు రైతులు ప్రస్తుతం రబీ పంటను మా సుళ్ళు చేసుకుంటున్నారు ధాన్యం లో తేమను తగ్గే విధంగా ఆరబెట్టుకుని మళ్లీ రాశులు చేసుకుంటున్నారు రోజంతా ఆరబెట్టి నా ధాన్యాన్ని రాసులు చేయడం మళ్లీ ఎండబెట్టడం ఇలా నాలుగు రోజులు చేస్తే గాని ధాన్యం లో తేమ తగ్గదు అయితే తుఫాను కారణంగా రైతులు ధాన్యాన్ని గట్టెక్కించు కునేందుకు నానా హైరానా పడుతున్నారు


Body:తుఫాను ప్రభావం


Conclusion:రైతులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.