ETV Bharat / state

విజయనగరంలో ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు

విజయనగరం జిల్లాలో కృష్ణాష్ఠమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పార్వతీపురంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆడి పాడారు.

author img

By

Published : Aug 23, 2019, 9:52 AM IST

చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు
ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సూర్యతేజ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించి... నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'అన్యమత ప్రచారం జరుగుతోందా?'

ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సూర్యతేజ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించి... నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'అన్యమత ప్రచారం జరుగుతోందా?'

Intro:AP_ONG_84_14_ACCIDENT_GAYAALU_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట సమీపం లోని చప్టా దగ్గర అదుపుతప్పి ప్రేవేట్ ట్రావెల్ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆనంతలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షత గాత్రులను మార్కాపురం లోని ఏరియా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో ఐదు మంది చిన్నారులు ఉన్నారు. తిరుపతి నుండి శ్రీశైలం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.బాధితులంతా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. వేసవి కావడం తో విహార యాత్రకు వచ్చినట్లుగా వారి తెలిపారు.


Body:రోడ్డు ప్రమాదం.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.