ETV Bharat / state

అనుమానంతో భార్యను చంపిన భర్త - సాలూరు తాజా హత్య కేసు

వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన సాలూరులో చోటు చేసుకుంది. గతంలో ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదులు ఉండటం వల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

husband killed his wife in saluru
కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
author img

By

Published : Oct 19, 2020, 6:21 PM IST

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వివాహితను భర్తే గొంతు నులిమి చంపేశాడు. విజయనగరం జిల్లా సాలూరు పెద్ద కుమ్మరి వీధికి చెందిన చిట్టి రాజు, జలుమూరు విజయలక్ష్మి(45) దంపతులు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చిట్టిరాజు విజయలక్ష్మి గొంతు నులిమి హత్య చేశాడు. గతంలోనే విజయలక్ష్మిపై చిట్టి రాజు కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వివాహితను భర్తే గొంతు నులిమి చంపేశాడు. విజయనగరం జిల్లా సాలూరు పెద్ద కుమ్మరి వీధికి చెందిన చిట్టి రాజు, జలుమూరు విజయలక్ష్మి(45) దంపతులు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చిట్టిరాజు విజయలక్ష్మి గొంతు నులిమి హత్య చేశాడు. గతంలోనే విజయలక్ష్మిపై చిట్టి రాజు కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :

కడప జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.