ETV Bharat / state

''మెట్ట, మాగాణి పైర్లకు పూర్తిస్థాయిలో సాగునీరు''

విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేశారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల జగన్ మోహన్ రావు, గౌరవరం రెగ్యులేటర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

author img

By

Published : Aug 20, 2019, 5:48 PM IST

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

విజయనగరం జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ జోన్ 2 పరిధిలోని డీవీఆర్ బ్రాంచ్ కాలువకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, గౌరవరం రెగ్యులేటర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పదేళ్ళ తర్వాత కృష్ణా జలాలు సమృద్ధిగా వచ్చాయని...ఈ నీటిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా రెండు నియోజకవర్గాల్లోని సుమారు 50 చెరువులను నింపి సాగునీరు అందిస్తామని... నాగార్జునసాగర్ డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నందున రెండు నియోజకవర్గాలకు ఈ ఏడాది మెట్ట, మాగాణి పైర్లకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని తెలిపారు.

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

విజయనగరం జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ జోన్ 2 పరిధిలోని డీవీఆర్ బ్రాంచ్ కాలువకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, గౌరవరం రెగ్యులేటర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పదేళ్ళ తర్వాత కృష్ణా జలాలు సమృద్ధిగా వచ్చాయని...ఈ నీటిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా రెండు నియోజకవర్గాల్లోని సుమారు 50 చెరువులను నింపి సాగునీరు అందిస్తామని... నాగార్జునసాగర్ డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నందున రెండు నియోజకవర్గాలకు ఈ ఏడాది మెట్ట, మాగాణి పైర్లకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:

పాక్​తో ప్రత్యక్ష యుద్ధానికి సైన్యం సిద్ధమైందా..!

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్......ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మలేరియా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దోమల నివారణకు తీసుకోవాల్సిన అంశాలు పై అవగహన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. ఇంటి లోపల వెలుపల చెత్తును తొలగించి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చేయాలన్నారు. ప్రతిఒక్కరు బాధ్యతగా దోమల నివారణ కు కృషిచేయలన్నారు. ఈ సందర్భంగా దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కు సంబంధించిన బుక్ లెట్ ను ఆయన ఆవిష్కరించారు.



Body:బైట్....శామ్యూల్ ఆనంద్....జిల్లా కలెక్టర్.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.