విజయనగరంలోని యాచకులకు, వృద్ధులకు, హాస్పిటల్లో ఉన్న రోగులకు, వారి కుటంబాలకు జాతీయ మానవ హక్కుల పాలన వ్యవస్థ, స్టార్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. గత 32 రోజులుగా తమ సంస్థల ద్వారా, దాతల సహకారంతో ఎంతో మందికి మూడు పూటల ఆకలి తీరుస్తున్నామని జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులు, ఆసరా లేని కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
![food given to beggar and poor people by central human rights commission governing body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6914423_packets.jpg)
ఇదీ చదవండి :